కరీంనగర్‌ చేరుకున్న సీఎం కేసీఆర్‌ | cm reached karimnagar | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌ చేరుకున్న సీఎం కేసీఆర్‌

Dec 6 2017 6:42 PM | Updated on Aug 14 2018 10:51 AM

cm reached karimnagar - Sakshi

కరీంనగర్ : జిల్లా కేంద్రంలోని ఉత్తర తెలంగాణ భవన్కు తెలంగాణ సీఎం కేసీఆర్‌ బుధవారం సాయంత్రం చేరుకున్నారు.  హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో వచ్చిన సీఎంకు  మంత్రి ఈటల రాజేందర్‌, జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. రేపు ఎల్లుండి ఐదు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, దాని అనుబంధ బ్యారేజీల పంప్ హౌజ్ పనులను కేసీఆర్‌ పరిశీలించనున్నారు. తుపాకులగూడెం నుంచి మిడ్ మానేర్ వరకు ప్రాజెక్టు పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారని మంత్రి ఈటల తెలిపారు.

1
1/4

2
2/4

3
3/4

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement