భీమా పుష్కరాలు ప్రారంభం | Bhima Pushkaralu Started In Mahabubnagar | Sakshi
Sakshi News home page

Oct 12 2018 2:03 AM | Updated on Oct 12 2018 2:03 AM

Bhima Pushkaralu Started In Mahabubnagar - Sakshi

భీమా నదికి హారతి ఇస్తున్న అర్చకులు, కమిషనర్‌

మాగనూర్‌ (మక్తల్‌): మహబూబ్‌నగర్‌ జిల్లా కృష్ణా మండలంలో వ్రహిహిస్తున్న భీమా నది పుష్కరాలు గురువారం ప్రారంభమయ్యా యి. ఈ నది పుష్కరాల కోసం మూడు పుష్క ర ఘాట్లు ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి 7.23 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛ రణల నడుమ పుష్కరుడికి మంగళ హారతి ఇచ్చి పుష్కరాలు ప్రారంభమైనట్లుగా ప్రకటిం చారు. నేరడగం పక్షిమాద్రి విరక్త మఠం పీఠాధిపతి శ్రీ పంచమ సిద్ధలింగ మహా స్వా మి, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా దేవదాయ శాఖ కమిషనర్‌ శ్రీనివాస్‌రావు, మక్తల్‌ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి తదితరులు పూజల తర్వాత నదీ స్నానం ఆచరించారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement