ఆదిలాబాద్ జెడ్పీచైర్మన్ కు తప్పిన ప్రమాదం | accident in medchal | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్ జెడ్పీచైర్మన్ కు తప్పిన ప్రమాదం

Jan 13 2015 1:35 PM | Updated on Aug 30 2018 3:58 PM

ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ కు తృటిలో ప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ సమీపంలో మంగళవారం జరిగిన

హైదరాబాద్:  ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ కు తృటిలో ప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో  జెడ్పీ చైర్ పర్సన్ శోభరాణి గాయపడ్డారు. ఆమె  ప్రయాణిస్తున్న ఇన్నోవాను డీసీఎం వ్యాను  ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ఉన్న జెడ్పీ చైర్మన్ శోభారాణితో పాటు ఆమె భర్త సత్యనారాయణ గౌడ్ కు స్వల్పగాయాలయ్యాయి.  ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement