100 మంది విద్యార్థినులకు అస్వస్థత | 100 suffer food poisoning | Sakshi
Sakshi News home page

100 మంది విద్యార్థినులకు అస్వస్థత

Jul 14 2015 3:29 PM | Updated on Oct 22 2018 7:32 PM

ఆహారం వికటించి 100 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

నల్లగొండ : ఆహారం వికటించి 100 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా అయిటిపాములలోని సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్లో మంగళవారం చోటుచేసుకుంది. విద్యార్థినులను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement