నిద్రిస్తున్నవారిపై దూసుకెళ్లిన ట్రక్ | Five killed, another injured when SUV rams into a truck | Sakshi
Sakshi News home page

నిద్రిస్తున్నవారిపై దూసుకెళ్లిన ట్రక్

May 8 2014 12:43 PM | Updated on Apr 4 2019 5:24 PM

బీహార్‌లో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నలందా జిల్లా పరిధిలోని హరనౌత్‌ ప్రాంతంలో ఓ ట్రక్‌ బీభత్సం సృష్టించింది.

బీహార్ : బీహార్‌లో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నలందా జిల్లా పరిధిలోని హరనౌత్‌ ప్రాంతంలో ఓ  ట్రక్‌  బీభత్సం సృష్టించింది. రోడ్డుపై మీద నిద్రిస్తున్న స్థానికులపై వాహనం దూసుకుపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడికే మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. దాంతో ఆగ్రహించిన స్థానికులు ఆందోళనకు దిగారు. ట్రక్‌ను తగలబెట్టి రోడ్డుపై బైఠాయించారు.  సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి.... పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.  మరోవైపు గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement