భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రధాని సతీమణి పూజలు | Prime Minister Narendra Modi's Wife Visits bhagyalakshmi temple at charminar | Sakshi
Sakshi News home page

భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రధాని సతీమణి పూజలు

Apr 15 2017 11:00 AM | Updated on Aug 15 2018 2:12 PM

నగరంలోని చార్మినార్‌ వద్ద ఉన్న చారిత్రాత్మక భాగ్యలక్ష్మి ఆలయాన్ని ప్రధాని నరేంద్రమోదీ సతీమణి జశోద బేన్‌ సందర్శించారు.

హైదరాబాద్‌: నగరంలోని చార్మినార్‌ వద్ద ఉన్న చారిత్రాత్మక భాగ్యలక్ష్మి ఆలయాన్ని ప్రధాని నరేంద్రమోదీ సతీమణి జశోద బేన్‌ సందర్శించారు. శనివారం ఉదయం ఆలయానికి విచ్చేసిన ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Advertisement
 
Advertisement
Advertisement