ఎమ్మార్పీఎస్‌ను దెబ్బతీసే కుట్ర: మంద కృష్ణ | mandakrishna madiga takes on kcr | Sakshi
Sakshi News home page

ఎమ్మార్పీఎస్‌ను దెబ్బతీసే కుట్ర: మంద కృష్ణ

Dec 21 2014 3:07 AM | Updated on Aug 15 2018 7:50 PM

ఎమ్మార్పీఎస్‌ను దెబ్బతీసేందుకు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు కుట్రలు..

హైదరాబాద్: ఎమ్మార్పీఎస్‌ను దెబ్బతీసేందుకు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు కుట్రలు పన్నుతున్నారని ఎంఎస్‌పీ అధినేత, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. శనివారం ఉస్మానియా వర్సిటీ లైబ్రరీలో వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ‘ఎస్సీ రిజర్వేషన్లను సమానంగా పంచుకుందాం-దళిత ఐక్య ఉద్యమాలు నిర్మిద్దాం’ అంశంపై సదస్సు జరిగింది. సదస్సులో పాల్గొన్న మంద కృష్ణ మాట్లాడుతూ కేసీఆర్‌ది నిజాం నిరంకుశత్వంతో కూడిన  కుటుంబ పాలన అని విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement