శ్రీరాం ఫైనాన్స్ లో భారీ చోరీ | Sakshi
Sakshi News home page

శ్రీరాం ఫైనాన్స్ లో భారీ చోరీ

Published Tue, Dec 1 2015 12:41 PM

the massive theft  in Sriramchits

కాకినాడ మండల కేంద్రంలోని పిఠాపురం రోడ్డులో ఉన్న శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్ అండ్ ఫైనాన్స్ కంపెనీలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ చోరీ జరిగింది. మెయిన్ రూం కిటికీ గ్రిల్స్ తొలగించి రూ.17 లక్షల నగదు..220 గ్రాముల బంగారు నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. కాకినాడ ఎఎస్పీ దామోదర్ సంఘటనాస్థలానికి క్లూస్‌టీంను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు.



 

Advertisement

తప్పక చదవండి

Advertisement