రైతు ఆత్మహత్యలపై హైకోర్టులో విచారణ | High Court to hear PIL on farmers suicides | Sakshi
Sakshi News home page

రైతు ఆత్మహత్యలపై హైకోర్టులో విచారణ

Nov 30 2015 1:15 PM | Updated on Apr 7 2019 3:47 PM

తెలుగు రాష్ట్రాలలో రైతుల ఆత్మహత్యలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో రైతుల ఆత్మహత్యలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. అయితే విచారణకు ఆంధ్రప్రదేశ్ తరపు న్యాయవాదులు హాజరు కాకపోవడంతో న్యాయస్ధానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏపీ అగ్రికల్చర్ చీఫ్ సెక్రటరీ విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. ఆత్మహత్యలపై విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement