అనంతలో అక్టోబర్ 3న వైఎస్ జగన్ ధర్నా | ys jagan mohan reddy protest at anantapur collectorate | Sakshi
Sakshi News home page

అనంతలో అక్టోబర్ 3న వైఎస్ జగన్ ధర్నా

Sep 25 2016 10:47 AM | Updated on Jul 25 2018 4:09 PM

వచ్చే నెల 3వ తేదీన వైఎస్ జగన్ అనంతపురం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు.

అనంతపురం : రైతు సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన పోరుబాటలో భాగంగా అనంతపురంలో ధర్నా నిర్వహిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ వెల్లడించారు. ఆదివారం అనంతపురంలో శంకర్నారాయణ మాట్లాడుతూ..  వైఎస్ జగన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27న జరగాల్సిన ధర్నా వాయిదా పడిందని తెలిపారు. వైఎస్ జగన్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించన అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నాలో పాల్గొంటారని శంకర్ నారాయణ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement