వైఎస్ జగన్ ను కలిసిన వడ్డెర కులస్తుల నేతలు | vaddera leaders meet ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ ను కలిసిన వడ్డెర కులస్తుల నేతలు

Aug 25 2015 10:04 PM | Updated on Jul 25 2018 4:07 PM

తమను ఎస్టీల్లో చేర్చడానికి కృషి చేయాలంటూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వడ్డెర కులస్తులు విన్నవించారు.

విజయవాడ:తమను ఎస్టీల్లో చేర్చడానికి కృషి చేయాలంటూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వడ్డెర కులస్తులు విన్నవించారు. ఈ మేరకు మంగళవారం విజయవాడలో వైఎస్ జగన్ ను కలిసిన వడ్డెర కులస్తుల నేతలు ఒక వినతి పత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన వైఎస్ జగన్.. అసెంబ్లీలో మీ సమస్యలను లేవనెత్తుతామని వారికి హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement