వైఎస్ జగన్ ను కలిసిన వడ్డెర కులస్తుల నేతలు | vaddera leaders meet ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ ను కలిసిన వడ్డెర కులస్తుల నేతలు

Aug 25 2015 10:04 PM | Updated on Jul 25 2018 4:07 PM

తమను ఎస్టీల్లో చేర్చడానికి కృషి చేయాలంటూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వడ్డెర కులస్తులు విన్నవించారు.

విజయవాడ:తమను ఎస్టీల్లో చేర్చడానికి కృషి చేయాలంటూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వడ్డెర కులస్తులు విన్నవించారు. ఈ మేరకు మంగళవారం విజయవాడలో వైఎస్ జగన్ ను కలిసిన వడ్డెర కులస్తుల నేతలు ఒక వినతి పత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన వైఎస్ జగన్.. అసెంబ్లీలో మీ సమస్యలను లేవనెత్తుతామని వారికి హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement