
మృతుల కుటుంబాలను ఆదుకుంటాం : ఎమ్మెల్యే
మాదారం (బీబీనగర్) : మండలంలోని మాదారం గ్రామంలో విద్యుదాఘాతంతో మృతి చెందిన సందెల కుమార్, ముత్యాల అనిల్ కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు.
Jul 17 2016 7:09 PM | Updated on Sep 4 2017 5:07 AM
మృతుల కుటుంబాలను ఆదుకుంటాం : ఎమ్మెల్యే
మాదారం (బీబీనగర్) : మండలంలోని మాదారం గ్రామంలో విద్యుదాఘాతంతో మృతి చెందిన సందెల కుమార్, ముత్యాల అనిల్ కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు.