వడదెబ్బతో రైతు మృతి | The farmer died of sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో రైతు మృతి

Apr 14 2016 8:09 PM | Updated on Oct 1 2018 4:01 PM

వడదెబ్బకు గురై రైతు మృతి చెందిన సంఘటన రూరల్ మండలం ఇటుకులపల్లి పంచాయతీ పరిధిలోని చిన్నకుంట గ్రామంలో జరిగింది.

వడదెబ్బకు గురై రైతు మృతి చెందిన సంఘటన రూరల్ మండలం ఇటుకులపల్లి పంచాయతీ పరిధిలోని చిన్నకుంట గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన రామాంజినేయులు( 46) గురువారం పోలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా వడదెబ్బకు గురై ఒక్క సారిగా కూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మద్యలో మృతి చెందాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement