3 నుంచి దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్షలు | SDLCE exams from 3rd september | Sakshi
Sakshi News home page

3 నుంచి దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్షలు

Aug 30 2016 12:23 AM | Updated on Sep 4 2017 11:26 AM

కేయూ పరిధిలోని దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు వెల్లడించారు. గతంలో దూర విద్య పరీక్షలను ఈనెల 17వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటిం చిన అధికారులు.. ఆ తర్వాత కృష్ణా పుష్కరాలు ఉన్నాయని చెబుతూ వాయి దా వేశారు. అప్పటి నుంచి మళ్లీ షెడ్యూల్‌ వెల్లడించకపోవడంతో అభ్యర్థు లు ఆందోళన చెందుతున్నారు.

కేయూ క్యాంపస్‌ : కేయూ పరిధిలోని దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్షల షెడ్యూల్‌ ను అధికారులు వెల్లడించారు. గతంలో దూర విద్య పరీక్షలను ఈనెల 17వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటిం చిన అధికారులు.. ఆ తర్వాత కృష్ణా పు ష్కరాలు ఉన్నాయని చెబుతూ వాయి దా వేశారు. అప్పటి నుంచి మళ్లీ షె డ్యూల్‌ వెల్లడించకపోవడంతో అభ్యర్థు లు ఆందోళన చెందుతున్నారు.

ఈ విషయమై ‘పుష్కరాలు ముగిశాయ్‌.. పరీక్షలెన్నడు?’ శీర్షికన ‘సాక్షి’లో సోమవా రం కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన అధికారులు షెడ్యూల్‌ వెల్లడించారు. ఈ మేరకు దూర విద్య డిగ్రీ, పీజీ పరీక్షలను సెప్టంబర్‌ 3నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ సీహెచ్‌.రాజేశం వెల్లడించారు. పూర్తిస్థాయి టైంటేబుల్‌ ను కేయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement