రెండో దఫా పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం | PG eset second time counseling bigen | Sakshi
Sakshi News home page

రెండో దఫా పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

Aug 14 2016 12:09 AM | Updated on May 25 2018 3:27 PM

ఎంటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిం చే పీజీఈసెట్‌ రెండో దఫా కౌన్సెలింగ్‌ శనివారం ప్రారంభమైంది.

జేఎన్‌టీయూ: ఎంటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిం చే పీజీఈసెట్‌ రెండో దఫా కౌన్సెలింగ్‌ శనివారం ప్రారంభమైంది. జేఎన్‌టీయూ పాలక భవనంలో ప్రారంభమైన కౌన్సెలింగ్‌ ప్రక్రియను జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ ఆచార్య కృష్ణయ్య, డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ ఆచార్య విజయ్‌కుమార్‌ పరిశీలించారు. మొత్తం 433 మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement