
చిత్రలేఖనంలో బంగారు పతకం
తణుకు : ఇటీవల గుంటూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి చిత్రలేఖనం పోటీల్లో పట్టణానికి చెందిన రాయసం రాజ్యలక్ష్మి సంగీత నృత్య కళాశాలకు చెందిన విద్యార్థి గంటా వెనీషా శ్రీ తన్మయ బంగారు పతకం సాధించింది.
Jan 22 2017 12:25 AM | Updated on Sep 5 2017 1:46 AM
చిత్రలేఖనంలో బంగారు పతకం
తణుకు : ఇటీవల గుంటూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి చిత్రలేఖనం పోటీల్లో పట్టణానికి చెందిన రాయసం రాజ్యలక్ష్మి సంగీత నృత్య కళాశాలకు చెందిన విద్యార్థి గంటా వెనీషా శ్రీ తన్మయ బంగారు పతకం సాధించింది.