అమ్మవారికి కరెన్సీ నోట్లతో అలంకరణ | Currency decoration for Godess | Sakshi
Sakshi News home page

అమ్మవారికి కరెన్సీ నోట్లతో అలంకరణ

Aug 13 2016 10:27 PM | Updated on Sep 4 2017 9:08 AM

అమ్మవారిని అలంకరించిన అర్చకులు

అమ్మవారిని అలంకరించిన అర్చకులు

శ్రావణమాసం సందర్భంగా బలిజిపేట వెంకటేశ్వరాలయంలోని లక్ష్మీదేవి అమ్మవారిని శనివారం కరెన్సీ నోట్లతో అలంకరించారు.

బలిజిపేట రూరల్‌: శ్రావణమాసం సందర్భంగా బలిజిపేట వెంకటేశ్వరాలయంలోని లక్ష్మీదేవి అమ్మవారిని శనివారం కరెన్సీ నోట్లతో అలంకరించారు.  ఆలయ ధర్మకర్త బి.వెంకటరమణ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిచారు. భక్తుల నుంచి వివిధ రకాల కరెన్సీ నోట్లను సేకరించి అలంకరించినట్టు అర్చకులు కష్ణమాచార్యులు, రామానుజాచార్యులు తెలిపారు. కార్యక్రమంలో శ్రీవారి సేవకుడు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement