రాజన్న సన్నిధిలో ఆంధ్రప్రదేశ్‌ ఐజీ | Sakshi
Sakshi News home page

రాజన్న సన్నిధిలో ఆంధ్రప్రదేశ్‌ ఐజీ

Published Sat, Jul 30 2016 7:15 PM

ఐజీ దంపతులకు ప్రసాదం అందిస్తున్న ఆలయ అధికారులు - Sakshi

వేములవాడ : వేములవాడ రాజన్నను ఆంధ్రప్రదేశ్‌ ఐజీ ఇ.దామోదర్‌ దంపతులు శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం మహామండపంలో ఆయనకు స్వామి వారి ప్రసాదం, చిత్రపటం అందించి ఘనంగా సత్కరించారు. 

Advertisement
Advertisement