లారీ-కారు ఢీ.. ఇద్దరి పరిస్థితి విషమం

Lorry Car Collision On Vijayawada National Highway At Krishna - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా : విజవాడ జాతీయ రహదారిపై లారీ- మహేంద్ర ట్రావెల్‌ కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన తిరువూరు శివారు వద్ద చోటుచేసుకుంది. కారు క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను అతికష్టం మీద పోలీసులు బయటకు తీశారు. 108కు ఫోన్‌ చేసినప్పటికి అంబులెన్స్‌ జాడకానరాలేదు. దీంతో వారిని ఓ ప్రైవేటు అంబులెన్స్‌లో విజయవాడకు తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top