ముంబైలో రసాయన కర్మాగారంలో పేలుడు | Blast At Chemical Factory In Palghar Near Mumbai | Sakshi
Sakshi News home page

ముంబైలో రసాయన కర్మాగారంలో పేలుడు

Jan 11 2020 8:53 PM | Updated on Jan 11 2020 9:04 PM

Blast At Chemical Factory In Palghar Near Mumbai - Sakshi

ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబై లోని ఓ రసాయన కర్మాగారంలో శనివారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతిచెందగా, చాలా మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ముంబై సమీపంలోని తారాపూర్ కెమికల్ జోన్‌లో ఈ పేలుడు సంభవించిది. సమాచారం తెలుసుకున్న ముంబై పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.  ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement