నష్టాల ప్రారంభం

 Sensex falls over 70 points Nifty struggles above 11900 - Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. సోమవారం నాటి ఒడిదుడుకుల ధోరణినుంచి నష్టాల్లోకి మళ్లింది. ప్రస్తుతం సెన్సెక్స్‌65 పాయింట్లు కుప్పకూలి  40422 వద్ద, 21 పాయింట్ల నష్టంతో 11924 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాలు స్తబ్దుగా ఉన్నాయి. యస్‌బ్యాంకు, టీసీఎస్‌, భారతి ఇన్‌ఫ్రాటెల్‌, జీ, అల్ట్రా టెక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, నష్టపోతుండగా సన్‌ఫార్మా, ఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్‌, టాటా మోటార్స్‌, మారుతి సుజుకి లాభపడుతున్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top