భారత్‌లోకి జోపో తొలి మొబైల్ | In India Zopo First mobile | Sakshi
Sakshi News home page

భారత్‌లోకి జోపో తొలి మొబైల్

Aug 27 2015 12:39 AM | Updated on Nov 6 2018 5:26 PM

భారత్‌లోకి జోపో తొలి మొబైల్ - Sakshi

భారత్‌లోకి జోపో తొలి మొబైల్

చైనాకు చెందిన ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ జోపో తొలిసారిగా ‘స్పీడ్ 7’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది...

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ జోపో తొలిసారిగా ‘స్పీడ్ 7’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.12,999. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్, 4జీ, 3 జీబీ ర్యామ్, 5 అంగుళాల తెర, 16 జీబీ మెమరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్ల విక్రయాల కోసం స్నాప్‌డీల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. జోపో వచ్చే ఏడాది కాలంలో భారత్‌లో 10 లక్షల యూనిట్ల హ్యాండ్‌సెట్లను విక్రయించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement