వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆమరణ దీక్ష
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
	కావలి : వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. గురువారం దీక్ష ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ... సంగెం బ్యారేజ్ ను త్వరగా నిర్మించాలని,  కావలి కాల్వకు పూర్తిస్థాయి సాగునీటిని విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాగునీటిని వెంటనే విడుదల చేస్తే రైతులకు సాగునీటి ఇబ్బందులు ఉండవని ప్రతాప్ కుమార్రెడ్డి చెప్పారు.
	
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
