స్కూల్‌ బస్సును ఢీకొట్టిన లారీ | three persons Injuries, | Sakshi
Sakshi News home page

స్కూల్‌ బస్సును ఢీకొట్టిన లారీ

Mar 8 2017 12:00 PM | Updated on Aug 24 2018 2:36 PM

స్కూల్‌ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి.

ఎడ్లపాడు(గుంటూరు):  స్కూల్‌ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం తిమ్మాపురం సమీపంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్‌​పాఠశాల బస్సు విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తుండగా, ఎదురుగా వచ్చిన లారీ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement