బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి | three dies in road accident | Sakshi
Sakshi News home page

బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి

Apr 5 2015 7:01 PM | Updated on Aug 30 2018 3:56 PM

కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు సమీపంలో ఓ బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.

కర్నూలు: కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు సమీపంలో ఓ బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. అయ్యవారి నార్లాపురం గ్రామానికి చెందిన సురేంద్రారెడ్డి, బూసిరెడ్డి, శ్రీనివాసరెడ్డి ఒకే బైక్‌పై వెళుతుండగా పెద్దపాడు సమీపంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement