దొంగల ముఠా అరెస్ట్: భారీగా బంగారం స్వాధీనం | Robbery gang arrested in kurnool district | Sakshi
Sakshi News home page

దొంగల ముఠా అరెస్ట్: భారీగా బంగారం స్వాధీనం

Jan 9 2016 12:30 PM | Updated on Aug 30 2018 5:27 PM

కర్నూలు జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠా గుట్టును పోలీసులు శనివారం రట్టు చేశారు.

కర్నూలు : కర్నూలు జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠా గుట్టును పోలీసులు శనివారం రట్టు చేశారు. ముఠా సభ్యుల నుంచి 60 తులాల బంగారంతోపాటు 3 కేజీల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement