శ్రీవారి భక్తులకు లక్కీ చాన్స్ | lucky chance for tirumala devotees | Sakshi
Sakshi News home page

శ్రీవారి భక్తులకు లక్కీ చాన్స్

Feb 27 2015 4:42 AM | Updated on Sep 2 2017 9:58 PM

సామాన్య భక్తులు అరుదైన సేవల్లో స్వామివారిని దర్శించే భాగ్యాన్ని టీటీడీ కల్పించింది.

సాక్షి, తిరుమల: సామాన్య భక్తులు అరుదైన సేవల్లో స్వామివారిని దర్శించే భాగ్యాన్ని టీటీడీ కల్పించింది. నాలుగేళ్ల ముందు ప్రారంభించిన ఈ లక్కీడిప్ మార్చి కోటాను గురువారం విడుదల చేశారు. ఇందులో తోమాల సేవ 41 టికెట్లు (ఒక్కొక్కరికి రూ.220), అర్చన 129 (రూ.220), మేల్‌ఛాట్‌వస్త్రం 9 (దంపతులు రూ.12,250), పూర్ణాభిషేకం 46 (రూ.750) టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ముందు రోజు తిరుమలలోని విజయా బ్యాంకులో లక్కీడిప్ ద్వారా భక్తులకు టికెట్లు కేటాయిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement