క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్ | cricket betting gang arrested | Sakshi
Sakshi News home page
breaking news

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

Mar 6 2015 10:26 PM | Updated on Aug 20 2018 4:44 PM

క్రికెట్ బెట్టింగ్ ముఠాను విజయనగరం జిల్లా కురుపాం పోలీసులు రట్టు చేశారు.

పార్వతీపురం: క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ముఠాను విజయనగరం జిల్లా కురుపాం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా గంటా వీధి, మెయిన్ రోడ్డులో సెల్‌ఫోన్ల ద్వారా బెట్టింగ్ నడుపుతున్న 9 మందినిశుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఏడు సెల్‌ఫోన్లు ఐదు వేల రూపాయల వరకు నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement