హిందూపురంలో కేంద్ర కరువు బృందం పర్యటన | Central drought team tour in Hindupuram | Sakshi
Sakshi News home page

హిందూపురంలో కేంద్ర కరువు బృందం పర్యటన

Apr 1 2015 12:44 PM | Updated on Sep 2 2017 11:42 PM

హిందూపురంలో కేంద్ర కరువు బృందం పర్యటిస్తోంది.

అనంతపురం: హిందూపురంలో కేంద్ర కరువు బృందం పర్యటిస్తోంది. హంద్రీ-నీవాను వెంటనే పూర్తి చేసి, జిల్లాకు నీరందించాలని జిల్లా జలసాధన సమితి ప్రతినిధులు కేంద్ర బృందానికి ఒక వినతి పత్రం అందజేశారు.

మోడల్ కాలనీలోని మహిళలతో కేంద్ర బృందం ముఖాముఖి మాట్లాడింది. తాగునీటి సమస్యలను అడిగి తెలుసుకుంది. ఏడు నియోజకవర్గాలలో కరువు పరిస్థితులను కేంద్ర బృందం అధ్యయనం చేయనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement