సీఎం జగన్‌కు అమిత్‌ షా ఫోన్‌ | Amit Shah Phone Call To YS Jagan | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌కు అమిత్‌ షా ఫోన్‌

Jun 18 2020 6:30 PM | Updated on Jun 18 2020 6:57 PM

Amit Shah Phone Call To YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఫోన్‌ చేశారు. భారత్‌-చైనాల మధ్య చోటుచేసుకున్న పరిణామాలపై శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్‌కు అమిత్‌ షా ఫోన్‌ చేశారు. ఈ క్రమంలోనే రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా సీఎం జగన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కాగా, ప్రధాని మోదీ  నిర్వహిస్తున్న రేపటి అఖిలపక్ష సమావేశంలో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొననున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement