లారీని ఢీ కొన్న ఆటో: ముగ్గురు మృతి | 3dies in road accident in guntur district | Sakshi
Sakshi News home page

లారీని ఢీ కొన్న ఆటో: ముగ్గురు మృతి

Jul 20 2015 6:34 AM | Updated on Aug 30 2018 3:56 PM

వేగంగా వెళ్తున్న టాటా ఏస్ ఆటో అదుపుతప్పి రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది.

గుంటూరు రూరల్: వేగంగా వెళ్తున్న టాటా ఏస్ ఆటో అదుపుతప్పి రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో 8మంది గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున గుంటూరు రూరల్ మండలం చౌడవరం గ్రామం సమీపంలో జరిగింది. కాగా, గోదావరి పుష్కరాలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు, గాయపడిన వారు ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన వారిగా సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement