ఆంధ్రులు మిమల్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు | YS Jagan Mohan Reddy Video Call to YSRCP MPs | Sakshi
Sakshi News home page

Apr 10 2018 8:07 PM | Updated on Mar 22 2024 11:07 AM

ఢిల్లీలో ఆమరణ దీక్ష చేస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలను పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వీడియో కాల్‌లో పరామర్శించారు. మంగళవారం సాయంత్రం మంగళగిరిలో చేనేత కార్మికులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన.. అనంతరం స్కైప్‌ ద్వారా ఎంపీలతో మాట్లాడారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement