గెలిస్తే... సిరీస్‌ మనదే | Today is the third T20 match between India and South Africa | Sakshi
Sakshi News home page

Feb 18 2018 8:21 AM | Updated on Mar 22 2024 10:48 AM

 ఓవైపు పురుషుల జట్టు వన్డేల్లో సఫారీలను చితగ్గొట్టి సిరీస్‌ కొల్లగొడితే, మరోవైపు మహిళల జట్టూ అదే పని చేసింది. ఈసారి పురుషుల జట్టు టి20లు ఆడబోయే సమయానికి మహిళలు పొట్టి ఫార్మాట్‌లో సిరీస్‌ విజయానికి చేరువగా వచ్చారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి రెండు గెలిచి ఊపు మీదున్న హర్మన్‌ప్రీత్‌ బృందం... ఆదివారం మూడో మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమైంది. దీంట్లోనూ గెలుపొందితే దక్షిణాఫ్రికాలో వన్డే, టి20 సిరీస్‌లు సాధించిన తొలి జట్టుగా చరిత్రలో నిలుస్తుంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement