ఆసియా క్రీడలు‌: ఫైనల్లో సింధు | PV Sindhu in final after defeating Yamaguchi | Sakshi
Sakshi News home page

Aug 27 2018 6:19 PM | Updated on Mar 22 2024 11:06 AM

 ఏషియన్‌ గేమ్స్‌ 2018లో భాగంగా బ్యాడ్మింటన్‌ విభాగంలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు పసిడి పోరుకు అర్హత సాధించింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ పీవీ సింధు 21-17, 15-21, 21-10 తేడాతో వరల్డ్‌ నంబర్‌ టూ యామగూచి(జపాన్‌)పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. ఫలితంగా రజత పతకాన్ని ఖాయం చేసుకున్న సింధు.. స్వర్ణ పతక పోరుకు సిద్ధమైంది. తొలి గేమ్‌లో పోరాడి గెలిచిన సింధు.. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement