ప్రత్యేక హోదాపై ప్రతిపక్షం పోరాటం ఉద్ధృతం | YSRCP MPs Protest For AP Special Status | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదాపై ప్రతిపక్షం పోరాటం ఉద్ధృతం

Mar 10 2018 7:10 AM | Updated on Mar 22 2024 10:49 AM

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌తో వైఎస్సార్‌సీపీ ఎంపీలు పార్లమెంట్‌ వేదికగా పోరాటాన్ని ఉద్ధృతం చేశారు. శుక్రవారం ఉ. 10.30 గంటలకు పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, వైఎస్‌ అవినాష్‌రెడ్డి, పి.వి. మిథున్‌రెడ్డి పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన నిర్వహించారు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement