నిర్లక్ష్యంతో 108 సర్వీసును నాశనం చేస్తున్నారు | YSRCP Leader Slams Chandrababu Over 108 Services Problems | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యంతో 108 సర్వీసును నాశనం చేస్తున్నారు

Published Mon, Oct 8 2018 6:46 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

ఆపద వేళలో ఆపద్భాంధవునిగా సేవలు అందిస్తున్న 108 అంబులెన్స్‌లు టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కుంటుపడుతున్నాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని ఆ పార్టీ ప్రధాన కార్యలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆనాడు పేదల కోసం దివంగత నేత వైఎస్సార్‌ 108 సేవలను ప్రారంభించారని కానీ టీడీపీ ప్రభుత్వం ఆ సేవలను నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement