`అవునండీ బాబుగారికి దైర్యం ఎక్కువ' జగన్ చెప్పిన కథ
ప్రజాసంకల్పయాత్ర 181వ రోజు పాదయాత్రలో భాగంగా తణుకులో నిర్వహించిన బహిరంగసభలో ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగనమోహన్ రెడ్డి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘వేలుకు ఉంగరం తొడుక్కోను, బంగారం పెట్టుకోను అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల మాట్లాడారు. పాదయాత్రలో నాదగ్గరికి వచ్చిన ఓ వ్యక్తి.. మీకో కథ చెబుతా అన్నా అది బహిరంగ సభలో చెప్పండని నన్ను కోరాడు’. ఆ కథను వైఎస్ జగన్ ప్రజలకు చదివి వినిపించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు