లగడపాటి దొంగ సర్వేలు: వైఎస్‌ జగన్‌ | YS jagan predicts Lagadapati fake survey | Sakshi
Sakshi News home page

లగడపాటి దొంగ సర్వేలు: వైఎస్‌ జగన్‌

May 23 2019 11:50 AM | Updated on Mar 21 2024 11:09 AM

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రీపోల్‌, ఎగ్జిట్‌ పోల్‌ సర్వేల ఫలితాలను మించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అఖండ​ మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 149 పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. టీడీపీ కేవలం 23 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. జనసేన ఒక స్థానానికే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. లోక్‌సభ ఫలితాల్లో 25కి 24 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యంలో ఉంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement