లగడపాటి దొంగ సర్వేలు: వైఎస్‌ జగన్‌ | Sakshi
Sakshi News home page

లగడపాటి దొంగ సర్వేలు: వైఎస్‌ జగన్‌

Published Thu, May 23 2019 11:50 AM

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రీపోల్‌, ఎగ్జిట్‌ పోల్‌ సర్వేల ఫలితాలను మించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అఖండ​ మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 149 పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. టీడీపీ కేవలం 23 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. జనసేన ఒక స్థానానికే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. లోక్‌సభ ఫలితాల్లో 25కి 24 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యంలో ఉంది.