ప్రభుత్వ ఉద్యోగులకు వైఎస్‌ జగన్‌ హామీ | YS Jagan Mohan Reddy Fires On Chandrababu Naidu In Rayavaram | Sakshi
Sakshi News home page

Jul 9 2018 7:42 PM | Updated on Mar 21 2024 7:48 PM

అధికారంలోకి రాగానే కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానం(సీపీఎస్‌)ను రద్దు చేస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. అలాగే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఇళ్ల స్థలంతో పాటు, ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement