చంద్రబాబు.. ప్రత్యేకంగా శాటిలైల్‌ను ఆకాశంలోకి పంపారా? | YS Jagan Fires On Chandrababu Naidu In Tekkali Public Meeting | Sakshi
Sakshi News home page

చంద్రబాబు.. ప్రత్యేకంగా శాటిలైల్‌ను ఆకాశంలోకి పంపారా?

Dec 22 2018 6:11 PM | Updated on Mar 22 2024 11:16 AM

తిట్లీ తుపాను వచ్చి దాదాపు రెండు నెలలు గడిచినా ప్రభుత్వం  ఇంత వరకు రైతులకు పరిహారం అందజేయలేదని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. తుపాను వల్ల రాష్ట్రంలో రూ.3,435 కోట్లు నష్టం వాటిల్లితే బాధితులకు 15శాతం డబ్బులు కూడా ఇవ్వని చంద్రబాబు.. ప్రచారం మాత్రం తారాస్థాయిలో చేసుకున్నారని విమర్శించారు. అసలు బాధితులను వదిలిపెట్టి గ్రామాల్లో లేని వ్యక్తులకు చెక్కులు ఇస్తున్నారని ఆరోపించారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement