చంద్రబాబు విదేశి పర్యటనలతో ఒరిగిందేమి లేదు | Vasireddy Padma Slams CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు విదేశి పర్యటనలతో ఒరిగిందేమి లేదు

Jul 10 2018 1:46 PM | Updated on Mar 20 2024 3:21 PM

సీఎం చంద్రబాబు విదేశి పర్యటనలతో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమి లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. హైదరాబాద్‌ పార్టీ కార్యాలయంలో ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement