బడ్జెట్‌ 2020 : కేంద్ర బడ్జెట్‌ | Union Budget 2020 : Finance Minister Nirmala SItharaman Full Budget Speech | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ 2020 : కేంద్ర బడ్జెట్‌

Feb 1 2020 3:46 PM | Updated on Mar 22 2024 11:23 AM

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. నరేంద్రమోదీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్‌ ఇది. లోక్‌సభలో రెండున్నర గంటలకుపైగా బడ్జెట్‌ ప్రసంగం చేసిన నిర్మల.. గ్రామీణ, వ్యవసాయరంగాలకు పెద్ద పీట వేశారు. ఆదాయపన్ను చెల్లింపులో పలు మార్పులు తీసుకొచ్చారు. మధ్య, ఎగువతరగతి వర్గాలకు ఊరటనిచ్చేలా వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లలో మార్పులు చేశారు. నిర్మల సీతారామన్‌ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ 2020-21

Advertisement
 
Advertisement

పోల్

Advertisement