మరో కీలకమైన నిర్ణయం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. లక్షలాది మంది రైతులను ఆదుకునేందుకు వ్యవసాయానికి పెట్టుబడి సాయం పథకానికి శ్రీకారం చుట్టిన సర్కారు.. నిరుద్యోగ యువతపైనా దృష్టి సారించింది. కొత్త రాష్ట్రంలో ఆశించినన్ని ఉద్యోగావకాశాలు రాకపోవటంతో అసంతృప్తితో ఉన్న లక్షలాది నిరుద్యోగులకు భరోసా ఇచ్చేందుకు కొత్త పథకానికి రూపకల్పన చేస్తోంది. ప్రతినెలా ఆర్థిక సాయం అందించే నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రవేశ పెట్టాలని యోచిస్తోంది.
Feb 24 2018 8:00 AM | Updated on Mar 20 2024 1:58 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement