తండ్రీ కొడుకులను చంపి గోతిలో పూడ్చిపెట్టారు | Sakshi
Sakshi News home page

తండ్రీ కొడుకులను చంపి గోతిలో పూడ్చిపెట్టారు

Published Sat, Dec 22 2018 7:52 PM

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కురగల్లులో దారుణం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు తండ్రీ కొడుకుల్ని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా చంపి గోతిలో పూడ్చిపెట్టారు. మృతులు నల్గొండ జిల్లా నాంపల్లి మండలం మేళ్లవాయి గ్రామానికి చెందిన వేముల లక్ష్మయ్య, వేముల సురేష్‌గా గుర్తించారు. 

Advertisement
Advertisement