ఇద్దరు జడ్జిల పదోన్నతి విషయంలో కేంద్రం అభ్యంతరాలను కొలిజియం తోసిపుచ్చింది. జస్టిస్ అనిరుద్ధా బోస్, జస్టిస్ ఏఎస్ బోపన్నకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని తిరిగి న్యాయశాఖకు సిఫార్సు చేసింది.
May 9 2019 6:39 PM | Updated on Mar 22 2024 10:40 AM
ఇద్దరు జడ్జిల పదోన్నతి విషయంలో కేంద్రం అభ్యంతరాలను కొలిజియం తోసిపుచ్చింది. జస్టిస్ అనిరుద్ధా బోస్, జస్టిస్ ఏఎస్ బోపన్నకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని తిరిగి న్యాయశాఖకు సిఫార్సు చేసింది.