ఇవి నాకు చివరి ఘడియలు | These are the last moments of mine says professor Saibaba | Sakshi
Sakshi News home page

ఇవి నాకు చివరి ఘడియలు

Oct 31 2017 6:51 AM | Updated on Mar 20 2024 12:01 PM

మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న కారణంగా ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సాయిబాబాతో సహా పాత్రికేయుడు ప్రశాంత్‌ రాహి, జేఎన్‌యూ పరిశోధక విద్యార్థి హేమ్‌ మిశ్రా, పాండు నరోత్, మహేశ్‌ టిర్కిలకు మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సెషన్స్‌ కోర్టు జీవితఖైదు విధించింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనీ, రెవల్యూషనరీ డెమోక్రటిక్‌ ఫోరం సభ్యులంటూ రాజద్రోహ నేరం మోపి, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ప్రొఫెసర్‌ సాయిబాబాను నాగ్‌పూర్‌ సెంట్రల్‌ జైలులోని అండాసెల్‌లో ఉంచారు. ఆయన 90 శాతం అంగవైకల్యంతో బాధపడుతున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement