ఇంటర్మీడియెట్‌లో 8పాయింట్ల గ్రేడింగ్‌ | Sakshi
Sakshi News home page

ఇంటర్మీడియెట్‌లో 8పాయింట్ల గ్రేడింగ్‌

Published Sat, Dec 23 2017 7:24 AM

ఇంటర్మీడియెట్‌లో ఎనిమిది పాయింట్ల గ్రేడింగ్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ఇంటర్‌ బోర్డు కసరత్తు మొదలుపెట్టింది. ఈ అంశంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిసింది. ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకొని, గ్రేడింగ్‌ విధానం అమలుకు ఉత్తర్వులు జారీ చేయనుందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.

Advertisement
Advertisement