హింసాకాండ.. రెచ్చిపోయిన టీడీపీ నేతలు,
ఎన్నికల్లో తమ ఓటమి తప్పదని తేటతెల్లం కావడంతో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ శ్రేణుల దౌర్జన్యకాండ యథేచ్ఛగా సాగింది. రాష్ట్రంలో పలుచోట్ల అలజడులు సృష్టించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు, నేతలను లక్ష్యంగా చేసుకుని భౌతిక దాడులకు దిగారు. పోలింగ్ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు