ఎన్నికల్లో తమ ఓటమి తప్పదని తేటతెల్లం కావడంతో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ శ్రేణుల దౌర్జన్యకాండ యథేచ్ఛగా సాగింది. రాష్ట్రంలో పలుచోట్ల అలజడులు సృష్టించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు, నేతలను లక్ష్యంగా చేసుకుని భౌతిక దాడులకు దిగారు. పోలింగ్ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేశారు.
హింసాకాండ.. రెచ్చిపోయిన టీడీపీ నేతలు,
Apr 12 2019 7:11 AM | Updated on Mar 22 2024 11:16 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement