‘అయోధ్య’పై నూతన రాజ్యాంగ ధర్మాసనం | Supreme Court Reconstitutes Ayodhya Bench | Sakshi
Sakshi News home page

‘అయోధ్య’పై నూతన రాజ్యాంగ ధర్మాసనం

Jan 25 2019 7:56 PM | Updated on Mar 22 2024 11:23 AM

రాజకీయంగా ఎంతో సున్నితమైన అయోధ్య వివాదంపై దాఖలైన పిటిషన్లను విచారించడానికి సుప్రీం కోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో నూతన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. అయోధ్య వివాదంపై తొలుత ఏర్పాటు చేసిన రాజ్యాంగ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ మార్పులు చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement