ఐటీ గ్రిడ్‌ కేసులో దర్యాప్తు ముమ్మరం

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐటీ గ్రిడ్‌ డేటా చోరీ కేసుపై సిట్‌ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ డేటా చోరీపై ఇప్పటికే ఆధార్‌ అథారిటీ రిపోర్ట్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ కేసుపై ఆధార్‌ అధికారులు కూడా మాదాపూర్‌లో ఫిర్యాదు చేశారు. రెండు రాష్ట్రాల కి చెందిన ఆధార్ డేటా చోరీ అయ్యిందని అందులో ఫిర్యాదు చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top